haaram logo

Thursday, January 19, 2017

పిచ్చి లెఖ్ఖలూ....

"సో కాల్డ్ 'నిపుణులు'....!"

(ఇది 30-12-2016 న ఫేస్ బుక్ లో ప్రచురించినదే......తరువాయి వ్రాయడానికి ముందు ఇక్కడ ప్రచురిస్తున్నాను).

బి కామ్ లో మేథ్స్, ఫిజిక్స్ చదువుకున్న ఎం ఎల్ ఏ నో, మంత్రో, ఏదో వాగితే నవ్వుకుంటాము. కానీ, నిజంగా కామర్స్ లో ఉన్నత విద్యని అభ్యసించిన వారూ, బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో ఉండి, విశ్రామ్తులైన వాళ్లు, ఎం బీ ఏ లు చేసినవాళ్లు కూడా, పిచ్చి లేఖ్ఖలు మాట్లాడితే??!!
అవునయ్యా.... ఓ 500 నోటు పదివేల చేతులు మారినా, ఏ రుసుములూ ఉండవు! నగదు రహితం తో, పదివేల చేతుల్లో, దాదాపు, నీ లెక్కల ప్రకారమే, ఓ లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు ఆ బ్యాంకు వాడో, పేటిఎమ్ లాంటి వాడో. (*99# వాడితే, అది లావాదేవీకి 50 పైసలు మాత్రమే... అదీ భవిష్యత్తులో ఎప్పుడో!)
కానీ, గత 70 ఏళ్ళనుంచీ, బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తూ, నల్లధనాన్ని పోగేసుకుంటున్న వాళ్ళ లావాదేవీల "పారదర్శకత" తో, దేశానికీ, మనకీ ఎంత మేలు?!
ఉదాహరణకి, అప్పట్లో.... ఓ పదివేలలోపు జనాభా ఉన్న ఊరికి, ఓ మార్వాడీ కొంత సొమ్ముతో వచ్చి, ఓ పెంకుటి షాపు అద్దెకు తీసుకొని, తాకట్టు వ్యాపారం మొదలెట్టాడు. బంగారం వస్తువులు తాకట్టు పెట్టుకొని, ఇచ్చే అప్పు మీద, 100కి, నెలకి, ఒక కానీ మాత్రమే (అప్పట్లో 3 పాత పైసలు) వడ్డీ!
(మరో సారి!)

No comments:

Post a Comment